-
Home » 16 people drowned
16 people drowned
Floods In Kadapa : కడప జిల్లాలో వరదలు..పూజలకు వెళ్లి 16 మంది గల్లంతు, ప్రాణాలు కోల్పోయిన వేలాది మూగజీవాలు
November 20, 2021 / 10:22 PM IST
కడప జిల్లాలో మందపల్లి శివాలయం వద్ద పూజలకు వెళ్లిన 16 మంది గల్లంతు అయ్యారు. వీరిలో ఒకర మాత్రమే ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.