Home » 16 people drowned
కడప జిల్లాలో మందపల్లి శివాలయం వద్ద పూజలకు వెళ్లిన 16 మంది గల్లంతు అయ్యారు. వీరిలో ఒకర మాత్రమే ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.