160 people

    శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటనపై స్పందించిన సుష్మాస్వరాజ్ 

    April 21, 2019 / 07:17 AM IST

    శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. కొలంబోలోని భారత హైకమిషన్ తో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. కొలంబోలో నెలకొన్న పిరిస్థితులను తెలుసుకుంటున్నామని తెలిపారు.  శ్రీలంకలోని �

10TV Telugu News