Home » 17 killed
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17మంది చనిపోయారు. 20మందికి గాయాలయ్యాయి.
అస్సాంలోని గోలాఘాట్ లో తీవ్ర విషాదం నెలకొంది. కల్తీ మద్యం తాగి 17మంది మృతి చెందారు. ఈ ఘటన (ఫిబ్రవరి 21) గురువారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గోలాఘాట్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వారిని పరీక్�