Home » 17 new judges
దేశంలో రికార్డుస్థాయిలో మంగళవారం మూడు హైకోర్టులకు కొత్తగా 17 మంది న్యాయమూర్తులు నియామకం అయ్యారు. వీరిలో 15 మంది న్యాయవాదులు, ఇద్దరు జ్యుడీషియల్ అధికారులు ఉన్నారు.