Home » 18 people
పాకిస్తాన్ లోని కరాచీలో అంతు చిక్కని వ్యాధితో 18 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువగా పిల్లలు ఉన్నారు. కరాచీలోని కెమరి వద్ద తీర ప్రాంతంలో ఉన్న గోత్ గ్రామంలో ఈ నెల 10 నుంచి 25 మధ్య 18 మంది వింత వ్యాధితో మృతి చెందారు.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నక్రమంలో ప్రపంచవ్యాప్తంగా మీజిల్స్ వేగంగా వ్యాపిస్తోంది. చైనా, మంగోలియా, దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్లోనూ మహారాష్ట్ర, కేరళతో సహా పలు రాష్ట్రాల్లో మీజిల్స్ కేసుల
ఒకే ఒక్క సిగిరెట్ 18మందికి కరోనా అంటించేసింది. ఈ కరోనా కాలంలో సామాజిక దూరం పాటించమని చెబుతుంటే ఓ వ్యక్తి చేసిన తప్పుకు కొంతమంది శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఒక్క వ్యక్తి కాల్చిన సిగరెట్ వల్ల... 18 మందికి కరోనా మహమ్మారి పాకిపోయింది.