Home » 180 kmph speed
రైల్వే ప్రయాణీకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచుతూ ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు.
దేశంలో సొంతంగా తయారు చేసిన వందే భారత్ మూడో రైలు ట్రయల్ రన్ ముగిసింది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. వచ్చే ఆగష్టు నాటికి ఇలాంటి మొత్తం 75 రైళ్లను అందుబాటులోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుం�