Home » 19 pigs died
కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం రేపుతోంది. ఈ ఫీవర్ కారణంగా ఇప్పటివరకు 19 పందులు మృతి చెందాయి. మరో 48 పందులను పశుసంవర్ధక శాఖ అధికారులు బలవంతంగా చంపేశారు. ఈ వ్యాధి కారణంగా కేరళలోని పలు ప్రాంతాల్లో పంది మాంసం విక్రయాలను ప్రభుత్వం నిలిపివే�