Home » 19 year old girl
ముస్లిం యువకుడిని ప్రేమించిన యువతికి ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ స్వయంగా వెంట తీసుకెళ్లి మరీ ‘ది కేరళ స్టోరీ’ చూపించారు. ఆ తరువాత ఆ యువతి చేసిన పనితో షాక్..
తన కూతురుకు కరోనా ఉందని చెప్పడంతో కోర్టులో కలకలం రేపింది. దీంతో కోర్టులో వివాహం చేసుకొనేందుకు వచ్చిన ఆమె ఆశ నెరవేరలేదు. వెంటనే ఆమెకు పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్ కు తరలించారు. వివాహం ఇష్టం లేకపోవడంతోనే తండ్రి ఇలా చేసి ఉంటాడని భావిస్త�
లాక్ డౌన్ అమల్లో ఉంది. ఎక్కడ చూసినా పోలీసుల పహారా ఉంది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కరోనా వైరస్ భయాలు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడది కనిపిస్తే చాలు కామంతో కాటేస్తున్నారు. గ్యాంగ్ రేప్ లకు పాల్పడుతున