1916

    ఏపీలో కరోనా మరణ మృదంగం….ఒక్కరోజే 1916 కేసులు..43 మంది మృతి

    July 15, 2020 / 01:49 AM IST

    ఏపీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. 24 గంటల వ్యవధిలో 43 మంది ప్రాణాలు బలి తీసుకుంది. రాష్ట్రంలో రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భారీగా కరోనా టెస్టుల నిర్వహిస్తుండగా కేసులు కూడా అంతేస్థాయిలో నమోదు అవుతున్నాయి. మంగళవారం రాష�

10TV Telugu News