Home » 1984 RIOTS
1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే మహేంద్ర యాదవ్(70) కరోనాతో చనిపోయాడు. మహేంద్ర యాదవ్ పాలమ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారు. 84 అల్లర్ల కేసులో సిబిఐ దర్యాప్తు చేసిన కేసులో కోర్టు అతనికి 10 సం�
1984 సిక్కు అల్లర్లు జరిగిన సమయంలో అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సలహాలు తీసుకుని ఉంటే ఆ అల్లర్లే జరిగేవి కాదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఐకే గుజ్రాల్ శత జయంతిని పురస్కరించుకొని మాజీ ప్రధాని మన్మోహన్ ప్
ఓ వైపు బీజేపీ తమ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తుందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అయితే అదేం లేదు అంటూ బీజేపీ కొట్టి పడేస్తుంది. మరోవైపు మాత్రం కాంగ్రెస్ నాయకులపైన మాత్రం ఎప్పటివో కేసులు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ �
1984 సిక్కు అల్లర్ల గురించి కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన తన వ్యాఖ్యలకు గాను దేశానికి క్షమాపణ చెప్పాలని అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(మే-13,201