1st Test Day 1

    వరుణుడి ఎఫెక్ట్ : ముగిసిన తొలి రోజు ఆట.. రోహిత్ సెంచరీ

    October 2, 2019 / 10:49 AM IST

    విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ రోహిత్ సెంచరీతో అదరగొట్టాడు. 174 బంతుల్లో  బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్ లతో చెలరేగి 115 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (183 బంతుల

10TV Telugu News