Home » 2 years
యూపీలోని హత్రాస్లో ఒక దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఈ ఘటన తర్వాతన అనేక పరిణామాలు చోటుచేసుక
తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, అంటే 2014 నుంచి 2022 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 97,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ హాయంలో, అంటే 2006 నుంచి 2013 మధ్య 23,000 కోట్ల రూపాయల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు �
Stolen Car: కాన్పూర్ బిత్తూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన స్టేషన్ హౌజ్ ఆఫీసర్ రెండేళ్ల క్రితం దొంగిలించిన కారును సైలెంట్ గా వాడేస్తున్నాడు. అంతేకాదు దానికి సర్వీసులు లాంటివి కూడా చేయిస్తున్నాడు. రీసెంట్ గా సర్వీస్ సెంటర్ నుంచి ఒరిజినల్ యజామానికి ఫో�
SBI Bank: కరోనా కష్టకాలంలో కంపెనీలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోవిడ్-19 కారణంగా ప్రభావితమైన గృహ మరియు రిటైల్ రుణగ్రహీతలకు 24 నెలల వరకు తాత్కాలిక నిషేధం విధిస్తూ ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండ
లాక్డౌన్ సమయంలో రూల్స్ బ్రేక్ చేస్తే లాఠీ దెబ్బలు కాదు.. ఏకంగా జైలుకే. అధికారులకు నిత్యవసర సరుకులు తెచ్చుకునేందుకు మాత్రమే తిరగొచ్చని అనుమతిస్తుంటే.. అదే సాకుతో ఆకతాయిలు తిరుగుతూనే ఉంటున్నారు. ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగ�