Home » 20
బడా బడా సంస్థలే ఉద్యోగుల్ని తీసివేస్తున్నాయి. ఆర్థిక మాంద్యం దెబ్బతో ఉద్యోగుల్ని వదిలించుకుంటున్నాయి. ఉద్యోగుల తొలగింపు బాటలో అమెజాన్ కూడా చేరింది. 20,000మంది ఉద్యోగుల్ని తొలగించే పనిలో పడింది అమెజాన్.
ఉత్తరకొరియాలో మూడంటే మూడురోజుల్లో 8లక్షల20వేల 620 కేసులు నమోదయ్యాయంటే కిమ్ రాజ్యంలో కరోనా ఎంత వేగంగా వ్యాప్తిచెందుతోందో అర్ధం చేసుకోవచ్చు.
అమర్నాథ్ యాత్రికులకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.20,000మంది భక్తుల కోసం ఓ నిర్మాణాన్ని చేపట్టింది.
ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ పేటీఎం ఉద్యోగాల జాతరకు తెరతీసింది. దేశవ్యాప్తంగా 20వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్లను నియమించుకోవాలని నిర్ణయించింది.
తిరుమల వెంకటేశ్వరస్వామికి ఓ అజ్ఞాత భక్తుడు భూరి విరాళం అందజేశాడు. శ్రీవారికి నైవేద్యంగా 20 బంగారం బిస్కెట్లను సమర్పించాడు. శనివారం నాటి లెక్కింపులో ఈ బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. ఈ విషయాన్ని టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి అనిల్ కుమార్ సింఘ�
దేశవ్యాప్త బంద్ లో భాగంగా ఏపీలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ప్రకాశం జిల్లాలో వామపక్ష నేతలు ఆర్టీసీ డీపోల వద్ద బస్సులను అడ్డుకున్నారు.