Home » 20 Dead
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. స్థానిక రష్యన్ ఎంబసీ వద్ద జరిగిన బాంబు దాడిలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉత్తరప్రదేశ్లోని యమునానదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 20మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు.
ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కోవిడ్ ఆస్పత్రులకు సరైన సమయంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరా జరగకపోవడంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.
కైరో : కైరో రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈజిప్టు రాజధాని కైరోలోని రామ్సెస్ రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనంలో 20మంది మృతి చెందారు. మరో 40మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సబ్బంది ఘట