Home » 20 injured
పేలుడు ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన జరిగిన ప్రదేశంలోని చుట్టు పక్కల జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
గ్వాటెమాలాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. దీంతో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు.
చూస్తున్నంతలోనే మంటలు ఫ్యాక్టరీ మొత్తం అంటున్నాయి. ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు ఇది గమనించి బయటికి పరుగులు తీశారు. అయితే ఒక కార్మికుడు మాత్రం అక్కడే చిక్కిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు కనిపించకుండా పోయారు. కనిపించకుండా పోయిన క
అమర్నాథ్ యాత్రలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. అమర్ నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు జమ్ముకశ్మీర్ ఖ్వాజీగుండ్ వద్ద బద్రగుండ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 20 మంది యాత్రికులు గాయపడ్డారు.
అనార్కలీ బజార్ లో బాంబు పేలుడు సంభవించింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు.
రోడ్డు ప్రమాదం జరగని రోజంటూ లేదు. మితిమీరిన వేగం…డ్రంక్ అండ్ డ్రైవర్..ర్యాష్ డ్రైవింగ్ కారణం ఏదైన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ అజ్మీర్ నగర సమీపంలో లామనా గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ- బస్సు ఢ
రాజస్థాన్లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13మంది అక్కడికక్కడే మృతి చెందారు.