-
Home » 20 people
20 people
Corona Positive : కాశీకి వెళ్లారు..కరోనా తెచ్చారు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనాసాగుతోంది. రాష్ట్రంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా వట్టుపల్లి మండలంలో కరోనా కలకలం రేగింది.
Corona positive for 20 people : కరీంనగర్ జిల్లా గుడ్డేలుగులపల్లిలో కరోనా కలకలం.. మూడు రోజుల్లో 20 మందికి పాజిటివ్
తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లిలో కరోనా కలకలం రేగింది.
కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు
20 people injured in road accident : మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లికుదురులో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 20 మంది గాయపడ్డారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి నుంచి 30 మంది ఇసుక ఎత్తేందుకు ట్రాక్టర్లో వ�
భారత్లో పెరిగిన కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు..బ్రిటన్ నుంచి వచ్చిన 20 మందికి సోకినట్టు నిర్ధారణ
Corona new strain cases increased in India : భారత్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలవరపెడుతోంది. కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య దేశంలో ఇరవైకి పెరిగింది. బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన 20 మందికి కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయింది. హైదరాబాద్ సీసీఎంబీ సహా అనేక ల్యాబుల్లో మొ�