Home » 200 million
భారత్లో ప్రజలకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200 కోట్లు దాటడంతో దీనిపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభించిన 18 నెలల్లోనే భారత్ ఈ ఘనతను సాధించింది. ఈ మైలురాయిని చేరుకోవడం పట్ల ప్రధా
ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. 20 కోట్ల ఫాలోవర్లతో దేశంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా నిలిచాడు. వీటితోపాటు మరో రెండు రికార్డులు కూడా కోహ్లీ సొంతమయ్యాయి.
Serum Institute to boost production of Covid-19 vaccine doses: ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ను కట్టడి చెయ్యడానికి ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. ఇప్పటికే కరోనాని నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్ తయారీలో పలు కంపెనీలు కష్టపడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత్కు చె�