Home » 2000 Notes ban
2018-2019లోనే రూ. 2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. రూ.2000 నోట్లలో 89శాతం మార్చి 2017 కంటే ముందే జారీ అయ్యాయి. 2018 మార్చి 31న అత్యధికంగా 6.73 లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు చలామణిలో ఉన్నాయి.
గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఆర్ నాయుడు మాట్లాడుతూ.. 2000 నోట్లు రద్దు చేసిన తర్వాత గోల్డ్ కొనుగోళ్లు ..
ఆర్బీఐ నిర్ణయంతో రూ. 2వేల నోట్లు ఎక్కువ మొత్తంలో నిల్వచేసుకున్న బడా బాబులు బ్యాంకులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. బంగారం షాపులు, దేవాలయాలు, మత సంస్థల ద్వారా..