Home » 2014
ముందుగా చెప్పిన సమయానికి నెల రోజుల తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి కలాం వెళ్లారని, అక్కడి కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారని, అయితే ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన నాయకత్వం అక్కడ లేదని ఆర్కే ప్రసాద్ వెల్లడించారు. అనంతరం భారత రాష్ట్ర�
2014లో మహారాష్ట్ర ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో భాజపాకు బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించటంపై స్పష్టతనిచ్చారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. అప్పటి ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలపై కీలక విషయాలను సామ్నా పత్రికతో పంచుకున్నారు పవార్. 2014లో �
ఆఫ్ఘనిస్థాన్లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. శనివారం (సెప్టెంబర్ 28)న జరిగిన ఈ ఎన్నికల్లో ఓ ఓటరు చూపిన తెగువ..ధైర్య సాహసాలు ప్రదర్శించి స్థానికులకు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు సృష్టించే అరాచకాల గురించి ప్రత్యేకించ�
చౌకీదార్ చోర్ హై అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను ధీటుగా తిప్పికొడుతూ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించింది.2014 ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చాయ్ వాలా అని మోడీని
2019 సార్వత్రిక ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే కాకుండా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవనున్నాయని అమెరికాకు చెందిన సీనియర్ రాజకీయ నిపుణుడు తెలిపారు. దేశంలోని 543 లోక్ సభ స్థానాలకు త్వరలో జరుగనున్న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ని త్వరల�