2019 Assembly

    ఢిల్లీ ఎన్నికలు : మైకులు బంద్..ఎక్కడికక్కడే గప్ చుప్

    February 6, 2020 / 12:25 PM IST

    దేశ రాజధాని ఢిల్లీలో మైకులు మూగబోయాయి. ఇన్ని రోజులు ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు..కాస్తా రెస్ట్ తీసుకుంటున్నారు. ఓటర్లు ఎవరికి పట్టం కడుతారన్న లెక్కలు వేసుకుంటున్నారు. 2020, జనవరి 06వ తేదీ గురువారం సాయంత్రం 06 గంటలకు ఎన్నికల క్యాంపెయిన్ ముగిస�

10TV Telugu News