Home » 2019 Lok Sabha
ఉద్యోగాల్లో, చదువుల్లో మాత్రమే కాదు రాజకీయాల్లోనూ ఏజ్ లిమిట్ (వయస్సు పరిమితి) వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ సరికొత్త విధానానికి నాంది పలికింది. బీజేపీలో సీనియర్ విభాగంలో చేరాలంటే 75ఏళ్లకు మించి ఉండకూడదనే నియమంతో పాటు యువజన విభాగంల
543 లోక్సభ నియోజకవర్గాల్లో 8,049 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో 1500 మందిపై క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ సంస్థ వెల్లడించింది.
తెలంగాణలో నలుగురు సిట్టింగ్ ఎంపీలకు ఫిట్టింగ్ తప్పదా ? టీఆర్ఎస్ ఎంపీలతో పాటు పార్టీలోకి వలస వచ్చిన నేతకు కేసీఆర్ ఎందుకు టికెట్ నిరాకరిస్తున్నారు ? ఆ నలుగురు ఎంపీలు…అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు సహకరించారా ? లేదంటే పార్టీ గెలుపున