2019 LS polls

    జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో హింస : పోలింగ్ బూత్‌లపై ఉగ్రదాడి

    May 6, 2019 / 04:10 AM IST

    జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో హింస జరిగింది. ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలింగ్ బూత్ లపై దాడులు చేశారు. 5 నిమిషాల వ్యవధిలో రెండు చోట్ల పోలింగ్ బూత్ లపై దాడులకు తెగబడ్డారు. ట్రాల్,  పుల్వామా పోలింగ్ బూత్ లపై గ్రనేడ్ విసిరారు. రొమ్ మూ గ్రామంలో ఈ ఘటన జ�

10TV Telugu News