Home » 2019
భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) కాంట్రాక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 30 కాంట్రాక్ట్ ఇంజినీర్ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికా విధనం: అభ్యర్ధుల�
సెంట్రల్ కోల్ ఫీల్ట్స్ లిమిటెడ్ (CCL) ఐటీఐ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 750 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారిగా ఖాళీలు: ఫిట్టర్ – 250, వెల్డర్- 40, ఎలక్ట్రీ�
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హత: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో �
సొంతగడ్డపై దక్షిణాఫ్రికా బౌలర్లు టీమిండియా టాపార్డర్ చేతులెత్తేసింది. సఫారీల భారత ఆటగాళ్లను 134 పరుగులకే కట్టడి చేశారు. రెండవ టీ20 గెలిచిన ఉత్తేజంలో మూడవ టీ20 ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని బరిలోకి దిగిన టీమిండియా 9 వికెట్లు నష్టపో�
అమెరికా సైనికులు భారతదేశపు జాతీయ గీతాన్ని ఆలపించారు.అద్భుతం..అనిర్వచనీయమైన ఈ దృశ్యం..వాయిద్యాలతో అమెరికా సైనికులు ఆలంపించిన మన జాతీయ గీతం ‘జనగణమన’ వింటే ..భారతీయుల మనస్సే కాదు ప్రతీ ఒక్కరి గుండె పులకించిపోకమానదు. వాయిద్యాలతో అంతగా బాగా
కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మరిన్ని మార్పులు తీసుకొస్తున్నారు. అవి వాహనదారులకు ఉపశమనం కలిగించేలా లేవు. రోడ్లమీదకు రావాలంటే వణుకు పుట్టిస్తున్నాయి. టూ-వీలర్స్ నడిపేటప్పుడు వాహనదారులు స్లిప్పర్స్ వంటివి వాడ
నిరుద్యోగుల కోసం తెలంగాణ హైకోర్టులో 1,539 ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. మొదటగా జారీ చేసిన నోటిఫికేషన్ లో సెప్టెంబర్ 4 దరఖాస్తుకు చివరి తేదీ అని ప్రకటించారు. అయితే ఇప్పుడు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 18 వరకు పొడిగించింది తెలంగాణ హైకోర్టు. ఆసక్తి
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి సెషన్లోనే రెండు వికెట్లను కోల్పోగా ఆట ముగిసేసరికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్ల
వినాయక చవితి అనగానే హైదరాబాదీలకు ముందుగా గుర్తుకువచ్చేది ఎవరు? ఖచ్చితంగా ఖైరతాబాద్ వినాయకుడే. ఎందుకంటే దేశంలో అంత పెద్ద వినాయకుడి విగ్రహాన్ని ఇంకెక్కడా పెట్టరు. అందులోనూ ఖైరతాబాద్ గణేశ్ చాలా పవర్ ఫుల్. అక్కడికివెళ్లి ఏమైనా కోరుకుంటే కచ్చ�
కెమికల్.. ప్లాస్టిక్.. థర్మాకోల్ లతో తయారుచేసే వినాయకుడి విగ్రాహాలతో పర్యావరణానికి ఎంతగా హాని జరుగుతోంది. వీటి వల్ల మనిషి మనుగడనే ప్రమాదకరంగా మారుతోంది. ఇటువంటి విగ్రహాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేయటమ కాదు హెచ్చరికలు కూ