Home » 2019
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ (JHT), సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ (SHT), హిందీ ప్రధ్యాపక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి
తివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంతా కలిసి నటించిన ‘అఆ’ సినిమాలోని ఇళ్లు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ మళ్లీ అదే ఇంట్లో ‘భీష్మ’ సినిమా చేస్తున్నాడు. ఈ సందర్భంగా ‘భీష్మ’ సినిమా షూటింగ్ ల
ఒక దైవ రహస్యం.. ఒక ఇతిహాస తరంగం.. తూనీగ.. అతిత్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఫస్ట్లుక్ను ప్రముఖ సినీ దర్శకులు, శతమానం భవతి ఫేమ్ సతీశ్ వేగేశ్న విడుదల చేశారు. వినీత్ చంద్ర, దేవయానీ శర్మ జంటగా నటించిన తూనీగ సినిమా పోస్టర్ని విడుద
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(FCI)లో మే 16న వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షకు హాల్టికెట్లు విడుదల చేసింది. FCIలో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. FCIలో మొత్తం 4103 జ
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ BPED, UGPED కోర్సుల్లో ప్రవేశానికి మే 4 నుండి 9 వరకు నిర్వహించిన AP PECET-2019 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. నాగార్జున యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య విజయరాజు మే 15న ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్ల
ఆంధ్రా యూనివర్సిటీ PG ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్ (AUEET) నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ప్రవేశ పరీక్షల ఫలితాలు గురువారం (మే 16, 2019)న ఉదయం 11.30 గంటలకు వీసీ ఆచార్య జి.నాగేశ�
రైల్వేల్లో కానిస్టేబుల్ GRP-C పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ బుధవారం (మే 15న) ఉదయం విడుదల చేసింది. RPF కానిస్టేబుల్ గ్రూప్-సి పోస్టులకు నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్సైట్లో �
తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘DOST’ ప్రవేశ ప్రకటన విడుదల మరోసారి వాయిదా పడింది. మే 15న విడుదల కావాలిసిన ప్రకటన కొన్ని కారణాల వల్ల మే 22న విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. మే 23 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది
ఏపీలోని B.ED కళాశాలల్లో ప్రవేశాల కోసం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మే 6న ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ (EDCET-2019) ఫలితాలను నిర్వహించారు. ఈ ఫలితాలను శుక్రవారం(మే 17)న మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. ఫలితాలను అధికా
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో 25 రీసెర్చ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు కనీసం 65 శాతం మార్కులతో PG, PHD(కెమిస్ట్రీ) చేసి ఉండాలి. అభ్యర్ధులు మార్చి 31 నాటి�