Home » 2019
పొట్టిగా ఉన్నవారు పొడవుగా ఉన్నవారిని చూస్తే అసూయపడుతారు. అంత పొడవు పెరగడం ఎలా అని, కలలు కంటుంటారు చాలామంది. అంతేకాదు.. ఎత్తు పెరగడం కోసం ఎవరేది చెప్తే అది పాటిస్తుంటారు. కనిపించిన మందునల్లా వాడుతుంటారు. చివరికి ఏ ఫలితమూ రాక అసహనంగా అయిపోతారు.
గర్భిణుల్లో చాలా మందికి మార్నింగ్ సిక్ నెస్, వాంతులు ఎక్కువగా వేధిస్తుంటాయి. కానీ కొంతమందికి ఎలాంటి ఫీలింగ్ ఉండదు. మార్నింగ్ సిక్ నెస్ ఉండదు. వాంతులు కూడా ఉండవు. చాలా సాధారణంగా ఉంటుంది. కానీ 80 శాతం మంది గర్భిణులు ప్రెగ్నెన్సీ రాగానే కనిపించే �
పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో మరో ఐదు కొత్త కోర్సులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యూకేషన్ (AICTE) అనుమతి ఇచ్చింది. అప్లైడ్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ కేటగిరీలో IITకి చెందిన ఐదు కోర్సులకు అనుమతించినట్లు అధికారు�
ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైల్వే టికెట్లపై 50శాతం డిస్కౌంట్ ప్రకటించింది.
ఏపీలో M Tech, M Pharmacy కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PGECET) ఫలితాలు మంగళవారం (మే 14, 2019)న సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ �
నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహిస్తోంది హైదరాబాద్ సిటీ బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల. 2019, మే 16వ తేదీ ఉదయం 10 గంటలకు బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ క్యాంప్ ఉంటుందని వెల్లడించారు ప్రిన్సిపాల�
ఏపీలో పదోతరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం (మే 14, 2019) ఉదయం 11 గంటలకు విజయవాడ ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక అన్నీ ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్సై�
ఫిబ్రవరి 28న దేశంలోని వివిధ రైల్వేజోన్ల పరిధిలో నాన్ టెక్నికల్ పాపురల్ కేటగిరి (NTPC) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.
గుడ్ న్యూస్ ITI పూర్తి చేసి అప్రెంటీస్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోండి. అప్రెంటీస్ ట్రైనింగ్ కోసం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాసిక్ డివిజన్ HALలో సంవ�
ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్ను సస్పెండ్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. 2019, శనివారం మే 11వ తేదీన ఇందిరా పార్కు దగ్గర ఇంటర్ బోర్డు అవకతవకలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆ సమయంలో మాజీ ఎంపీ వీహెచ్ – నగేశ్ మధ్య సీటు విష�