Home » 2019
వెల్లూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) ఆధ్వర్యంలో చెన్నై, వెల్లూరు, అమరావతి, భోపాల్ ప్రాంగణాల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 9 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. 9వ తేది నుంచి 10వ తేది వరకు 1 నుంచి 30,000 ర్యాంకు, 11వ తేదిన 30,001 నుంచి 50,000 ర్యాంకు
ఇంగ్లిష్ భాష పై మరింత నైపుణ్యం సాధించేందుకు ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) సరికొత్త యాప్ ను రూపొందించింది. ‘ఇంగ్లిష్ ప్రో’ పేరుతో రూపొందించిన ఈ యాప్ అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్ర�
వివిధ రైల్వేజోన్లలో ఖాళీగా ఉన్న 13,487 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
బంగారు ఆక్టోపస్ బొమ్మలో ఉన్న ముత్యాన్ని చూశారా? చూసేందుకు సాధారణ వైట్ స్టోన్ లాగా కనిపిస్తున్నా కొన్ని కోట్లు విలువ చేస్తుంది.
మెడికల్, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘నీట్’ కటాఫ్ మార్కులను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఫలితాలు విడుదల చేసినప్పుడు కటాఫ్ మార్కులలో 50 శాతంగా ఉన్న కటాఫ్ పర్సంటేజీలో 6 శాతం తగ్గించింది. ఫలితంగా జనరల్ కేటగిరీ అభ్యర్థులు 44
ఏపీలో పాలిసెట్-2019 ఫలితాలు గురువారం (మే 9)న ఉదయం 11 గంటలకు విజయవాడలో సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ పండాదాస్ పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,24,899 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా వీరిలో 84.33 శాతం మంది విద్యార్�
సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ మూవీ సెట్స్లోకి బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్తో పాటు చెన్నై భామ నివేదా థామస్ అడుగు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోస్ దర్భార్ టీంతో జాయిన్ అయినట్టు సమాచార�
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2019 ఫలితాలను ఈ రోజు విజయవాడలో విడుదల చేశారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 30న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు మొత్తం 1,31,931 దరఖాస్తు చేసుకోగా. 1,24,899 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ రోజు విడుదలైన ఫలితాల్లో 82 శాత�
AP ICET రిజల్ట్స్ వచ్చేశాయి. మే 08వ తేదీ బుధవారం విజయవాడలోని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు, వెంకటేశ్వర వర్సిటీ వీసీ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఐసెట్ 2019 టెస్టును శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం టెస్టును నిర్వహించిన సంగతి తెలిసిందే. 90.27 శాతం
అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్నా సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. షాహిద్ కపూర్ హీరో కావడంతో సినిమాపై అంచనాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజ�