Home » 2019
బెంగళూరులోని భారతరక్షణమంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ భర్తీకి దరఖాస్తులు కోరుతోం
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అక్టోబరు 24న గ్రూప్-2 ఉద్యోగాల తుది ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 1032 ఉద్యోగాల్లో 1027 మంది అభ్యర్థులను తుది జాబితాకు ఎంపిక చేసింది. ఇందులో 259 డిప్యూటీ తహసీల్దార్లు, 284 ఎక్సైజ్ ఎస్సైలు, 156 వాణిజ్య పన్నుల అధ�
తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఆర్టీసీ సమ్మె..మరోవైపు 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతుండడంతో ఎలాంటి సమస్యలు వస్తాయా అని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. బస్సులు లేకపోవడంతో స్కూళ్లకు, కాలేజీలకు తమ పిల్లలు ఎలా వెళ్లి వస్తార
దీపావలి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు ఏదైనా ఒక గాజు సీసా తీసుకుని దాన్ని ఉప్పుతో నింపాలి, తర్వాత ఆ సీసాని ఇంట్లో ఏదో ఒక మూలన గాని, స్నానం చేసే గదిలో గాని పెడితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీలు అన్ని బయటకు పోయి, లక్ష్మీదేవి ఇంట్లో కొ�
ప్రభుత్వ రంగ సంస్థ మినీ రత్న కంపెనీ.. ఉత్తర ప్రదేశ్ లోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వివరాలు: స
అట్లతద్ది అంటే ఆధ్యాత్మికతనే కాదు వినోదాన్నీ అందించే పండుగ. ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ఆంధ్రదేశంలో పెళ్ళయిన స్త్రీలు అట్లతద్ది జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సంవత్సరం (2019) అక్టోబర్ 15న ప్రారంభమై.. 16న ముగిసింది. అసలైతే ఆశ్వయుజ పౌర్ణమి వెళ్ళిన మ�
న్యూఢిల్లీలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో భాగంగా జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ లో మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనుంది. కేవలం మెయిల్ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు ద�
దేశీయ మార్కెట్లో సంచలనంగా ఎంట్రీ ఇచ్చిన చిన్న కారు టాటా నానో. రూ.లక్షకే టాటా మోటార్స్ మార్కెట్లోకి తీసుకుని వచ్చిన ఈ కారుకు అప్పట్లో దేశీయవ్యాప్తంగా మంచి డిమాండ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇక ఈ కారు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. 2019ఏడాదికి గ�
తిరుమలలో మంగళవారం (అక్టోబర్ 8, 2019)న శ్రీవారి పుష్కరిణిలో వేదమంత్రాలతో చక్రస్నానం నిర్వహించారు. రాత్రి ధ్వజారోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. గత ఏడాది కంటే అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో అనిల్కుమా�
కరీంనగర్ జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీ సోమవారం (అక్టోబర్ 7, 2019) నుంచి 17వ తేదీ వరకు జరుగుతోంది. ఇందులో రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన 46 వేలకు పైగా యువకులు పాల్గొనేందుకు దరఖాస్త