Home » 2019
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుత భారత క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లు. క్రీజులో ఉన్నా.. స్టేడియంలో కూర్చున్నా వారిద్దరినీ చూస్తుంటే అభిమానులకు ఓ జోష్. అంతర్జాతీయ క్రికెట్లో రికార్డుల వర్షం కురిపించిన వీరిద్
సోషల్ మీడియాలో భారత ప్రధాని మోడీ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ ఇలా అన్ని ప్రముఖ సోషల్ మీడియా సైట్లలో మోడీ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. వివిధ అంశాలపై ఆయన స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా ట�
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల కోసం రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 1216 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వి
ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI)లో 61 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు విభాగాల వారీగా డిప్యూటి జనరల్ మేనేజర్ (GRD-D), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (GRD-C), మేనేజర్ (GRD-B) ద్వారా పోస్టులను భర్తి చేయనున్నారు. ఆసక�
న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో డిప్లామాలో ఎలక్ట్రికల్, సివిల్ ట్రైనీ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి వున్న అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వి�
విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి కోసం ఇండియన్ నౌకదళం నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభ�
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS)లో క్లర్క్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 17,2019 న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు అభ్యర్ధుల నుంచి అక్టోబర్ 9,2019 వరకు దరఖాస్తులు స్వీకరించారు, ఇప్పుడు డిసెంబర్ 7,8,14,21 తేదీల్లో&nb
గోరఖ్ పూర్ ప్రధాన కేంద్రంగా వున్న నార్త్ ఈస్ట్రర్న్ రైల్వ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్ధులకు ఏప్రిల్ 2020 నుంచి సంబంధిత విభాగంలో శిక్షణ ప్రారంభమవుతుంది. విభాగాల వా
ప్రస్తుతం సమాజంలోని యువతతో పాటు, చిన్నారులకు పోస్టుకార్డులు, టెలీగ్రాం, ఇన్ల్యాండ్ లెటర్లు, రిజిష్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టులు, పోస్టల్ స్టాంపుల వినియోగం గురించి అంతగా తెలియదు. భావి తరాలను దృష్టిలో ఉంచుకుని, భారతీయ తపాల సంస్థ ఉత్తరాలపై
వైజాగ్ లోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL)లో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 72 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారీగా ఖాళీలు: ఆపరేషన్ టె�