-
Home » 2022 Gujarat assembly
2022 Gujarat assembly
Rahul Gandhi: ఆప్ కనుక లేకపోయుంటేనా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
December 16, 2022 / 07:52 PM IST2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ హోరాహోరి పోటీని ఇచ్చింది. 1995 నుంచి గుజరాత్ అసెంబ్లీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీని పూర్తిగా నిలువరించలేకపోయినప్పటికీ.. మొదటిసారి డబుల్ డిజిట్కు తీసుకువచ్చింది. కానీ ఈసారి…
Voting in Gujarat: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగింపు..
December 5, 2022 / 05:19 PM ISTగుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. కాసేపట్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. మొదట దశ పోలింగ్…
Arvind Kejriwal: గుజరాత్ ర్యాలీలో సీఎం కేజ్రీవాల్ వైపునకు రాయి విసిరిన వ్యక్తి.. వీడియో వైరల్
November 28, 2022 / 08:12 PM ISTగుజరాత్ లోని సూరత్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైపునకు గుర్తుతెలియని వ్యక్తి రాయిని విసిరేయడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.…
25K People Arrest: గుజరాత్లో 25,000 మంది ముందస్తు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
November 17, 2022 / 05:32 PM ISTఅరెస్టైన వారిలో ఎక్కువమంది అహ్మదాబాద్, సూరత్ నగరాలకు చెందినవారే. ఓటర్ల భద్రత, స్వచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలానుసారం వీరిని పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినట్లు రాష్ట్ర పోలీసులు…
Congress: శశి థరూర్ను పూర్తిగా పక్కన పెట్టేస్తోన్న కాంగ్రెస్!
November 16, 2022 / 04:39 PM ISTపార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడం చూసి, క్యాంపెయిన్ నుంచి తప్పుకుంటున్నట్లు థరూర్ ప్రకటించారు. మొత్తం 40 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో పార్టీ చీఫ్ మల్లికార్జున…
Gujarat elections 2022: జూన్ 2న బీజేపీలో చేరనున్న హార్దిక్ పటేల్
May 31, 2022 / 11:45 AM ISTగుజరాత్ పటీదార్ నేత హార్దిక్ పటేల్ గురువారం బీజేపీలో చేరనున్నారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Arvind Kejriwal: గుజరాత్లో అన్నీ స్థానాల్లో పోటీ చేస్తాం!
June 14, 2021 / 04:58 PM ISTగుజరాత్లో 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లుగా.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అహ్మదాబాద్లో ప్రకటించారు.