Home » 2024 assembly elections
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మహిళలకు తాయిలాలు ప్రకటించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద రూ.450లకే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండరును ఇవ్వనున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివర
ఛత్తీస్ ఘడ్ విద్యాశాఖ మంత్రి ప్రేమ్ సాయి సింగ్ టేకం రాజీనామాన చేశారు. ఆయన స్థానంలో కొత్త విద్యాశాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ మార్కను నియమించాలని సీఎం నిర్ణయించారు....
పిఠాపురంలో.. అధికార వైసీపీకి షాకిచ్చేందుకు విపక్షాల దగ్గరున్న వ్యూహాలేంటి? జనసేనాని పవన్ కల్యాణ్.. ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నారా? ఓవరాల్గా.. ఈసారి పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో.. కనిపించబోయే సీనేంటి?
టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు.
2024 సాధారణ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలుంటాయని కర్ణాటక మంత్రి అంటున్నారు. ఇందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రమైన నార్త్ కర్ణాటక ఆ కొత్త రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటుందన్నారు.
CM Ys Jagan : 2024లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి.
2024 ఎన్నికలపై జగన్ ఫోకస్