Home » 2024 general election
సీఎం జగన్ వ్యూహం ఫలిస్తుందా? మళ్లీ అధికారం దక్కుతుందా?
ఈ కొత్త వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది అనే అంశంపై రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.
దేశంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది కాషాయ దళం. గతంతో కంటే ఎక్కువ సీట్లు సాధించాలని పట్టుదలతో ఉంది.
ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ప్రతిపక్షాలు ఆర్భాటం చేస్తున్నా బీజేపీ సైలెంట్గానే ఉంటోంది. చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో జరిగిన చర్చల్లో అన్ని విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో చర్చలు సానుకూలంగా సాగాయని చెప్పారు. ఇకపై అన్ని విషయాల్లో కలిసికట్టుగా..
2024లో యూపీలో జరిగే లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి అజయ్మిశ్రాపై పోటీ చేస్తానని లఖింపుర్ ఖేరీ ఘటనలో మృతిచెందిన రైతు నచతార్ సింగ్ కుమారుడు జగదీప్ సింగ్ ప్రకటించారు...