Home » 2024 Lok Sabha polls
Elections Results 2024 : బీజేపీ నేతలు స్మృతి ఇరానీ, కె అన్నామలై, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్కు చెందిన విక్రమాదిత్య సింగ్లు 2024 ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూస్తున్న అభ్యర్థుల జాబితాలో ఉన్నారు.
దేశంలో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి
13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 89 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరుగనుంది. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
ప్రజలే తమ వివరాలను సెన్సన్ దరఖాస్తులో స్వయంగా నింపేలా జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్) హక్కును కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. సెన్సస్ జరిగినప్పుడు మాత్రం అందులో కొత్తగా 31 ప్రశ్నలకు సమాధానాల్ని సేకరించనున్నారని అధికారులు స్పష�
దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుందన్న విషయంపై ఇండియా టుడే-సీవోటర్ సర్వే నిర్వహించింది. ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’ పేరిట నిర్వహించిన ఈ సర్వేలో బీజేపీవైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. ప్రధాని మోదీ పాప్య
దేశానికి అత్యుత్తమ కాలం రాబోతోంది..యువతపై ఫోకస్ పెట్టండీ అంటూ ప్రధాని మోడీ బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు.
మోదీ, నద్దా నాయకత్వంలో బీజేపీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికలు నద్దా ఆధ్వర్యంలోనే జరుగుతాయని స్పష్టమైంది. మరోవైపు ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంద�
దేశంలో త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. దాదాపు 3,000-3500 విస్తారక్ లను దేశంలోని పలు ప్రాంతాలకు పంపి, పార్టీని మరింత బలోపేతం చేసుకునే విధంగా ప్రణాళికలు వేసు�
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ త్వరలో ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో యాత్రను రెడీ చేస్తోంది. ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో ప్రియాంకా గాంధీ కూడా యాత్ర చేయబోతున్నారు.
చాలా కాలంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భారతీయ జనతా పార్టీకి తీవ్రమైన మద్దతు ప్రకటిస్తున్న కంగనా.. రాజకీయాల్లోకి వస్తారని, బీజేపీ తరపున పోటీ చేస్తారని చాలా కాలంగానే వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని ఇన్ని రోజులు ఖండిస్తూ వచ్చిన కంగనా.. తాజా�