20died.massacre

    థాయ్ లాండ్ లో నరమేధం…ఉన్మాది కాల్పుల్లో 20మంది మృతి

    February 8, 2020 / 10:52 PM IST

    థాయ్‌లాండ్‌లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈశాన్య థాయ్‌లాండ్‌లోని కోరట్‌ సిటీలోని టెర్మినల్ 21 షాపింగ్ మాల్ లో శనివారం సాయంత్రం ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 20మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంద్రి తీవ్రంగా గాయపడ్డారు. తుప

10TV Telugu News