Home » 24
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 48 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 వేల 205 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో కరోనాతో 49 మంది మృతి చెందారు. 1353 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్
భారత దేశాన్ని కరోనా మహమ్మారి విణికిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మృతులు కూడా అంతకంతకూ పెరుగుుతున్నారు. దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 24 వేల 596కు చేరింది. 779 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 18 వేల 668 యాక్టివ్ కేసులు ఉండగా, 5 �