Home » 24 hours
షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కు సవరణలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇకనుంచి తెలంగాణలో 24గంటలు వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 15 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వ దర్శనం కలుగుతుందని టీడీపీ అధికారులు పేర్కొన్నారు.
మరొక పోస్ట్లో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్పై ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉక్రెయిన్కు ట్యాంకులను అందించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అలా చేసి యుద్ధాన్ని మరింత తీవ్ర చేయవద్దని కోరారు. ప్రస్తుత పరిస్థితిలో యుద్ధ ట్యాంకు�
చైనాతో పాటు పలు దేశాలను మరోసారి హడలెత్తిస్తున్న కరోనా కేసులు భారత్ లో కూడా క్రమేపీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 188 కేసులు నమోదు అయ్యాయి.
హైదరాబాద్ నిమ్స్ వైద్యులు రికార్డు సృష్టించారు. కేవలం 24 గంటల్లోనే నాలుగు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లు నిర్వహించారు. రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు అయ్యే ఈ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సను ఆరోగ్య శ్రీ పథకం కింద పేద రోగులకు ఉచితంగా �
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి భక్తులను అనుమతించేందుకు 24 గంటల సమయం ఇచ్చింది.
భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. దేశంలో వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా మూడో రోజూ కొత్త కేసులు వెయ్యిలోపే నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 811 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసులు వెయ్యిలోపే నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 625 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కొత్తగా 1,046 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,54,638కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17,618 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
భారత్ లో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో వ్యాప్తి అదుపులోనే ఉంది. దేశంలో 2,060 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,30,888కి చేరింది.