Home » 25 kg gold
Armed gang robs 25kg of gold from Muthoot Finance in Hosur : తమిళనాడులో భారీ చోరీ జరిగింది. క్రిష్ణగిరి జిల్లా హోసూర్ లోని ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాంచ్లోకి చొరబడ్డ దుండగులు పెద్ద మొత్తంలో బంగారం ఎత్తుకెళ్లారు. దీని విలువ సుమారు రూ. 7.5 కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తో
అనతి కాలంలోనే అదృష్టం వచ్చేయాలి. కోట్ల రూపాయలలో సంపద గెలుచుకోవాలనే ఉద్దేశ్యంతో ఐపీఎల్ బెట్టింగ్లు నిర్వహించి భారీగా నష్టపోయాడు. అక్కడితో ఆగక 25కేజీల బంగారం దొంగిలించి మరో తప్పు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిందితులు రాజస్థాన్లో�
కిలో బంగారం అంటేనే.. అమ్మో అంటాం. అలాంటిది 25 కేజీల బంగారం దోపిడీ జరిగితే.. అది కూడా సినీ ఫక్కీలో.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు.. షాక్ నుంచి తేరుకునేలోపు బంగారం మాయం అయితే ఎలా ఉంటుందో చూపించారు దోపిడీ దొంగలు. ఇద్దరు వ్యక్తులు.. బైక్ పై వచ్చి చేసిన �