-
Home » 25 People died
25 People died
Huge Explosion In Coal Mine : బొగ్గుగనిలో భారీ పేలుడు.. 25 మంది మృతి
October 15, 2022 / 02:00 PM IST
టర్కీలోని ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందగా, 110 మందికిపైగా గాయపడ్డారు. మరో 50 మంది గనిలో చిక్కుకుపోయారు. బొగ్గగనిలో శుక్రవారం సాయంత్రం మీథేన్ వాయువు వెలువడటం వల్ల పేలుడు సంభవించింది.
Uttarakhand Accident: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన పెళ్లిబృందం బస్సు.. 25 మంది మృతి..
October 5, 2022 / 08:51 AM IST
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. హరిద్వార్ జిల్లాలోని లాల్ఢాంగ్ నుంచి పౌరీ గర్వాల్ జిల్లాలోని రిఖ్నిఖాల్ - బిరోఖల్ రహదారిపై వెళ్తున్న పెళ్లిబృందం బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో 25 మంది మృతిచెందారు. �