250

    కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి..వెల్లుల్లి: కిలో రూ.250

    November 14, 2019 / 09:05 AM IST

    ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదని సామెత..అలాగే వెల్లుల్లకి కూడా మనిషికి చాలా మేలు చేస్తుంది. ఈ క్రమంలో ఉల్లి,వెల్లుల్లి సామాన్యులకే కాదు..ధనవంతులకు కూడా కన్నీరు తెప్పిస్తున్నాయి. తిరుపతిలో కిలో వెల్లుల్లి రూ.250కి చేరింది.  మహారాష్ట్ర నుంచి �

10TV Telugu News