Home » 250 Indians Reach
యుక్రెయిన్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో అక్కడి దేశంలో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్ర్రకియ కొనసాగుతోంది. యుక్రెయిన్ నుంచి వందలాది మంది భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారు.