26 Day Old Baby

    26రోజుల పసికందుకి కరోనా, చనిపోయిన తర్వాత శవపరీక్షలో తెలిసింది

    July 25, 2020 / 02:08 PM IST

    26 రోజుల పసికందు కరోనా బారిన పడినట్టు చనిపోయిన తర్వాత అటాప్సీలో(శవ పరీక్ష) తెలిసింది. పెన్సిల్వేనియాలో ఈ ఘటన జరిగింది. ఎలాంటి చలనం లేకపోవడంతో ఆదివారం(జూలై 19,2020) ఉదయం పసికందుని రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అడ్మిట్ చేశారు. కాసేపటికే పసికంద�

10TV Telugu News