270-km race

    Pigeons Disappear: రేసులో పాల్గొన్న 10వేల పావురాలు మాయం

    June 27, 2021 / 05:47 PM IST

    యూకేలోని పీటర్‌బొరోలో పాల్గొన్న 10వేల పావురాలు కనిపించకుండాపోవడం మిస్టరీగా మిగిలింది. శనివారం జరిగిన ఈ 270కిలోమీటర్ల రేసులో తమ పావురాల ఆచూకీ కనిపించకుండా పోయాయని లబోదిబోమంటున్నారు.

10TV Telugu News