-
Home » 28 people
28 people
Suicide Attack In Pakistan : పాకిస్తాన్ లోని మసీదులో ఆత్మాహుతి దాడి.. ప్రార్థనల కోసం వచ్చిన 28 మంది మృతి
January 30, 2023 / 05:38 PM IST
పాకిస్తాన్ లోని పెషావర్ లో ఆత్మాహుతి దాడి ఘటనలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. షియా మసీదులో ప్రార్థనల కోసం వచ్చిన వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. దీంతో ప్రార్థనల కోసం వచ్చిన వారిలో సుమారు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.