Home » 2nd Test Match
ఆట ముగిసే సమయానికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 85 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 58 పరుగుల లీడ్ లో ఉంది.
టీమిండియా బౌలర్లలో ముఖ్యంగా పేసర్ శార్దూల్ ఠాకూర్ నిప్పులు చెరిగాడు. దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. కెరీర్ లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు.
ముంబై వాంఖడే స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. భారత జట్టు ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది. ముందు బ్యాటర్లు..