Home » 3 capital
ఏపీ రాజధాని అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. నవంబర్ 15న తదుపరి విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.
వైసీపీకి న్యాయ వ్యవస్థ మీద గౌరవముంది. అలాంటి అవసరం తప్పక ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం.పూర్తిగా రాజ్యాంగ వ్యవస్థకు లోబడే చేస్తున్నామని మంత్రి అవంతి అన్నారు. శనివారం మీడియా ముందు మాట్లాడిన ఆయన.. చంద్రబాబు తీరుపై మంత్రి అవంతి సీ
ఏపీలో 3 రాజధానుల ఏర్పాటు విషయంలో సీఎం జగన్ దూకుడు మీదే ఉన్నారు. కర్నూలులో జ్యుడిషియల్ రాజధానుల ఏర్పాటుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన ఆయన విశాఖలో పరిపాలనా రాజధాని కోసం సోమవారం నిధులు విడుదల చేశారు. ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే సస్పెన్స్ థ్ర�
ఆంధ్రప్రదేశ్ ను 3 రాజధానులుగా ఏర్పాటు చేసే అంశంపై బుధవారం హై కోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాజధాని రైతులు హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని 37 మంది రైతులు కోరారు. సీఆర�