-
Home » 3 terrorists killed
3 terrorists killed
Kashmir: కశ్మీర్లో జైషే ఉగ్రవాది సహా ముగ్గురి హతం
June 21, 2022 / 12:28 PM IST
జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. హతమైన వారిలో జైషే మొహమ్మద్కు చెందిన ఉగ్రవాది కూడా ఉన్నాడు.
ఆర్టికల్ 370 రద్దు తరువాత : జమ్ము టోల్ప్లాజా వద్ద ముగ్గురు ఉగ్రవాదులు హతం
January 31, 2020 / 04:51 AM IST
జమ్ములోని నగ్రోట టోల్ ప్లాజా వద్ద భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య హోరా హోరీన కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో భారత జవాన్లు ముగ్గురు ఉగ్రవాదుల్ని తుదముట్టించారు. ఈ ఘటనలో ఓ జవాన్ కూడా గాయపడ్డాడు. నగ్రోట టోల్ ప్లాజా వదద్ భద్రతా బలగాలు శుక్రవా�