3 thousand 98 people

    మరణమృదంగం : క్యా కరోనా..3 వేల 98 మంది మృతి

    March 9, 2020 / 01:03 AM IST

    చైనాలో పుట్టిన కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది.. ఇక ఇటలీలో కరోనా మరణ మృదంగా వాయిస్తోంది.. తాజాగా ఆ దేశంలో 133 మంది మృతి చెందారు. ఒక్కరోజులోనే 1 వేయి 247 కేసులు పాజిటివ్‌గా తేలాయి. ఈ నేపథ్యంలో లొంబార్టీ, మిలాన్‌ నగరాలు, పరిసర ప్రాంతాల్లో ప్

10TV Telugu News