30 lakh

    జగన్ రాఖీ గిఫ్ట్ : ఆగస్ట్ 15న మహిళల పేరుతో 30 లక్షల ఇళ్లపట్టాలు

    August 3, 2020 / 06:40 PM IST

    మహిళా సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అమ్మవడి నుంచి ఆసరా వరకు అన్ని పథకాలను మహిళల పేరుతో అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కోర్టు కేసుల పరిష్కారమైతే ఆగస్టు 15 వ తేదీ 30 లక్షల మందికి పైగా

10TV Telugu News