309 points

    నష్టాల్లో స్టాక్ మార్కెట్

    October 3, 2019 / 05:02 AM IST

    దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మార్కెట్లు ప్రతికూల సంకేతాలు రావడంతో సెన్సెక్స్ 309, నిఫ్టీ 96 పాయింట్లు పతనమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 38 వేల దిగువకు చేరింది. అదే బాటలో నిఫ్టీ కూడా పయనిస్తోంది. 11 వేల 300 స్థాయిని కోల్�

10TV Telugu News