30th Day

    రాజధానిలో ఆందోళనలు 30వ రోజు

    January 16, 2020 / 05:41 AM IST

    రాజధాని ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనలు 30వ రోజుకు చేరాయి. పండుగ పూట కూడా నిరసనలు చేపడుతున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌తో వారు ఆందోళనలు చేస్తున్నారు. మందడం, తుళ్లూరులో రైతులు మహా ధర్నా చేస్తున్నారు. వెలగపూడి, కృష్ణయ్యపా�

    పండుగ పూట రైతులు పస్తు: రాజధాని గ్రామాల్లో నందమూరి బాలకృష్ణ

    January 16, 2020 / 02:36 AM IST

    సంక్రాంతి సంబరాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిరసనలతో సాగుతున్నాయి. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరావతిలో రైతులు, జేఏసీ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేటితో(16 జనవరి 2020) రైతుల ఆందోళనలు 30వ రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రులంతా ఒక్కేటే.. ర�

    ఇంకెన్ని రోజులు : ఆర్టీసీ సమ్మె 31 రోజులు

    November 4, 2019 / 02:33 AM IST

    ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లారు. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారానికి 31 రోజులకు చేరుకుంది. నవంబర్ 05వ తేదీల్లోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం లెటెస్ట్‌గా డెడ్ లైన్ విధించింది. దీంతో కొంతమంది విధుల్లో చేర�

10TV Telugu News