Home » 31 Missing
తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో పర్యాటకుల బోటు మునిగిపోయిందనే వార్త తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర ఈ ఘోరం చోటు చేసుకుంది. 24 మందిని NDRF బృందాలు రక్షించాయి. మృతుల సంఖ్య క్రమ క్రమంగా పె